pothina జగన్ తెచ్చిన పథకాన్ని కూటమి అమలు చేస్తున్నది

pothina జగన్ తెచ్చిన పథకాన్ని కూటమి అమలు చేస్తున్నది

SAKSHITHA NEWS

pothina విజయవాడ

pothina పోతినా మహేష్, వైఎస్ఆర్సీపీ నేత

pothina పెంచన్ పంపిణీ లో దేశంమొత్తంగా ఉదయం 6గంటకి ఇచ్చే సంప్రదాయం జగన్ తీసుకొని వొచ్చారు..

నేడు పింఛను పంపిణీ చేసిన ఉద్యోగులు జగన్ తీసుకొచ్చిన వారే..

జగన్ తెచ్చిన పథకాన్ని కూటమి అమలు చేస్తున్నది..కొత్తగా తెచ్చింది ఏం లేదు..

15వేల సచివాలయాలు ఏర్పాటు చేసి, లక్ష 30 మంది సచివాలయ సిబ్బంది నీ నియమించింది జగన్ అనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలి..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

pothina

SAKSHITHA NEWS