SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వారి సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ హనుమాన్ జయంతి సందర్బంగా అనంతగిరి బండ బావి శ్రీ ఆంజనేయ స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, రామయ్యగూడలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS