మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి

Spread the love

మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి

మున్సిపల్ ఆప్కాస్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ నగర అధ్యక్షులు గణేష్ డిమాండ్ చేశారు.గురువారం శ్రీకాకుళం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page