SAKSHITHA NEWS

అమరావతి

అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు.

40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు.

చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆపర్లు ఇస్తున్నారు.

ఒక్కరికి సీటిస్తామనే హామీ ఇస్తే.. నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు.

వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయింది.

మాతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు మేమేందుకు చెప్పాలి..?

మాతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల జాబితా చెప్పాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేయడం పిచ్చితనమే.

మేం టీడీపీలోకి వెళ్లం.. వైసీపీతోనే మా జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే టీడీపీలో చేరేందుకు ముందు వరుసలో ఉన్నారు


SAKSHITHA NEWS