SAKSHITHA NEWS

40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై షేక్ మహబూబ్ బాషా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్బాషా కేసు విషయంలో బాధితులు వద్ద నుండి 40000 లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


SAKSHITHA NEWS