40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై షేక్ మహబూబ్ బాషా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్బాషా కేసు విషయంలో బాధితులు వద్ద నుండి 40000 లంచం తీసుకుంటుండగా సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ
Related Posts
సీజీఎం వినతిపత్రం అందజేసిన వెన్నెల అప్పారావు
SAKSHITHA NEWS సీజీఎం వినతిపత్రం అందజేసిన వెన్నెల అప్పారావు సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన ఎన్ టి.పి.సి. స్టేట్ హోల్డర్స్ (వాటా దారులు) మీటింగ్ లో పరవాడ వెన్నెలపాలెం గ్రామ సర్పంచ్ వెన్నెల అప్పారావు ఉపాధి, ఉగ్యోగాలు…
విద్యార్థులచే సరస్వతీ పూజ
SAKSHITHA NEWS విద్యార్థులచే సరస్వతీ పూజ సాక్షిత ( తిరుపతి జిల్లా)రామచంద్రాపురంశరన్నవరాత్రులల్లో భాగంగా మూలా నక్షత్ర ప్రయుక్త మహాపర్వదినమును పురస్కరించుకొని మండలంలోని గొల్లపల్లి లో ఉన్న సురభి గో సంరక్షణ శాలలో బుధవారం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో విద్యార్థులచే సరస్వతీ పూజ…