ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

Spread the love

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో మ్యాజిక్.. ను వెనకనుంచి లారీ ఢీకొనడంతో..

ప్రమాద ఘటన చోటు చేసుకుంది..

ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి..

మెరుగైన వైద్యం కోసం నర్సాపేట తరలించినట్లు సమాచారం..

వీరంతా రాజు పాలానికి చెందిన కూలీలుగా గుర్తించారు..

నడిగడ్డ మిరప కోతకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page