SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫోటోలు, సమాచారంతో, సిఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆవిష్కరించారు.


SAKSHITHA NEWS