లచ్చగూడెంలో ఘనంగా పాఠశాల వార్షీకోత్సవం

Spread the love

జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లచ్ఛగూడెం యందు పాఠశాల వార్షీకోత్సవంలో భాగంగా వివిద కార్యక్రామాలతో పాటు 10 వ తరగతి విద్యార్ధులకు వీడ్కోలు కార్యక్రమాలు జరుపుకొనుట జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మహమ్మద్ హుస్సేన్ , వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, గ్రామ పెద్దలు గోవింద రావు, అచ్ఛుతరావు, శ్రీ భగవాన్ సత్యసాయిట్రస్ట్ నిర్వహకులు ఆలస్యం నర్సింహారావు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ , సీతారామిరెడ్డి, తారా బేగం, రాంబాబు, కరుణశ్రీ , మల్లిఖార్జున్ రావు, సురేష్ ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం , కిషన్ రావు , ఐ ఆర్ ఈ పి కృష్ణారావు , విద్యార్ధుల తల్లి తండ్రులు తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page