SAKSHITHA NEWS

డా.బి. ఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని సహచర మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు , దుర్గం చిన్నయ్య , మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.


SAKSHITHA NEWS