SAKSHITHA NEWS

వరద బాధితుల సహాయార్ధం రూ.2 లక్షల చెక్కు అందజేత

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:

జయవిలాసిని రియల్ ఎస్టేట్ బాధ్యులు కుంచపు రాంబాబు రూ. 2లక్షల చెక్కును వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వాహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా ఎక్సైజ్ ఉద్యోగులు రూ. 25వేలను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తదితరులు


SAKSHITHA NEWS