SAKSHITHA NEWS

A car hit an electric pole in Chennur town of Manchiryala district

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు

చెన్నూరు పట్టణంలో రోజున ఓ కారు బిభత్సం సష్టించడంతో మూడు విద్యత్ స్తంభాలు విరిగి పోయాయి ములుగు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వేమనపల్లి మండలం నిల్వాయి గ్రామానికి వెళ్లి వస్తుండగా చెన్నూరు పెద్ద చెరువు వద్ద అదుపు తప్పి విద్యత్ స్తంభానికి ఢీ కొట్టింది విద్యుత్ స్తంభం ద్వాంసం కాగా మరో రెండు విద్యత్ స్తంభాలు నెలకొరిగాయి దింతో ఆ ప్రాంతానికి విద్యత్ సరఫరా నిలిచిపోయంది ఆ సమయం రహదారి గుండా వాహనాలు వెళ్లకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనలను నిలిపివేశారు విద్యుత్ ఏఈ శ్రీనివాస్ ను అడగగా కారు ఢీ కొట్టడంతో మూడు స్తంభాలు ధ్వంస కాగా ఒక విద్యుత్ స్తంభాం నెలకొరిగిందన్నారు దాదాపు లక్ష రూపాయల నష్టం జరిగిందన్నారు నష్టాన్ని చెల్లిస్తామని పేర్కొనడంతో కేసు నమెదు చేయలేదని ఆయన పేర్కొన్నారు


SAKSHITHA NEWS