_దుర్గామాత పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ నాయక్

Spread the love

మహబూబాబాద్ నియోజకవర్గ_గూడూరు మండల కేంద్రంలోని లైన్ తండా గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొని కమిటీ సభ్యులతో అక్కడున్నటువంటి నాయకులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మురళి నాయక్

ఈ కార్యక్రమానికి , మండల నాయకులు యూత్ నాయకులు జిల్లా సీనియర్ నాయకులు తండావాసులు ఉమ్మడి గ్రామపంచాయతీ నాయకులు, గ్రామ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page