SAKSHITHA NEWS

నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మనుమరాలి అక్షరాభ్యాసం చేయించిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పుణ్య దంపతులు


SAKSHITHA NEWS