SAKSHITHA NEWS

మా పాలన చేనేతలకు స్వర్ణయుగం: సీఎం జగన్

ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.’మన దేశ సాంస్కృతిక వారసత్వంలో చేనేత కార్మికులు అంతర్భాగం. నేను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. చేనేతలకు స్వర్ణయుగంగా పాలన సాగిస్తున్నాం. వారికి సుసంపన్నమైన భవిష్యత్తు అందించే దిశగా అడుగులు వేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.


SAKSHITHA NEWS