SAKSHITHA NEWS

ఒక్క ఇంజనీరింగ్ కళాశాల లేని బెల్లంపల్లి లో రెండు IT కాంపెనీలు ఉన్నాయని మ్మెల్యే దుర్గం చిన్నయ్య చెబితే తాను నమ్మలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో వ్యాఖ్యనించారు హైదరాబాద్ సుమారు 250 కి, మీ దూరం లో సనాతన అనాలెటిక్స్ వాల్యూపిచ్ కంపెనీలు 300 మంది పిల్లలకు ఉపాధి కలిపిస్తున్నాయని గుర్తుచేశారు ధ్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయని మంత్రి KTR చెప్పుకొచ్చారు


SAKSHITHA NEWS