ఒక్క ఇంజనీరింగ్ కళాశాల లేని బెల్లంపల్లి లో రెండు IT కాంపెనీలు ఉన్నాయని మ్మెల్యే దుర్గం చిన్నయ్య చెబితే తాను నమ్మలేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ లో వ్యాఖ్యనించారు హైదరాబాద్ సుమారు 250 కి, మీ దూరం లో సనాతన అనాలెటిక్స్ వాల్యూపిచ్ కంపెనీలు 300 మంది పిల్లలకు ఉపాధి కలిపిస్తున్నాయని గుర్తుచేశారు ధ్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయని మంత్రి KTR చెప్పుకొచ్చారు
MLA దుర్గం చిన్నయ్య చెబితే నేను నమ్మ లేదు కేటీర్
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…