SAKSHITHA NEWS

కరీంనగర్ జిల్లా:
హుజూరాబాద్ పట్టణంలో మాజీ రాజ్యసభ సభ్యులు కీ.శే “వొడితేల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో విప్ పాడి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…. పి వి నరసింహరావు హయాంలో వెలుగు వెలిగిన నాయకుడని, హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రులు కొనియాడారు…


SAKSHITHA NEWS