సాక్షిత : తిరుపతి నియోజకవర్గం పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పక్కగా ఉండేలా సిద్ధం చేయాలని తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక వర్గ ఓటర్ల జాబితాపై ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన సమావేశములో ఎన్నికల అధికారులు, బూత్ లెవెల్ అధికారులతో కమిషనర్ హరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఓటరుని క్షుణ్ణంగా పరిశీలించి కొత్త ఓటర్ల చేర్పులు, మరణించిన వారి ఓట్ల తొలగింపు తదితర విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా ఒక చోట నుండి మరో చోటుకు మారిన ఓటర్ల ఇంటికి ఒకటికి రెండుసార్లు వెళ్ళి సరి చూసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా తయారీలో ఎటువంటి అభియోగాలు లేకుండా పక్కగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, అందరూ జాగ్రత్తగా పనిచేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, డిటి జీవన్ తదితరులు పాల్గొన్నారు.*
Home
Andhrapradesh
ఇంటింటి సర్వే చేసి ఓటర్ల జాబితా పక్కగా ఉండాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్
Related Posts
Spread the love 14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్ బూత్లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్కుమార్ మీనా.
Spread the love త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆర్కే బీచ్ వద్ద హోండా సిటీ కారు తనిఖీ చేస్తుండగా కారులో వ్యక్తులు పరార్ కారులో వున్న కోటి 54 లక్షల 28వేలు స్వాధీనం… పోలీసులు వుండగా నిందితులు పరార్…
Spread the love గుంటూరు,2024:-చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎన్నికల…
Spread the love ఆంధ్రప్రదేశ్లో బిగ్ డేకు సిద్ధం. లోక్సభ ఎన్నికలతోపాటు శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్కు సర్వం సంసిద్ధం చేశారు ఎన్నికల సంఘం అధికారులు. మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు…
Spread the love స్వతంత్ర భారతంలో ఓ చరిత్రాత్మకమైన ఘట్టం ముందు మనం నిలిచివున్నాం. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక ఎన్నికలకు సిద్ధమయ్యాం. రెండు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అర్బన్ ఓటింగ్ ఎలా జరుగుతుంది అనే…
Spread the love తిరుపతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కోడ్ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఉన్నతాధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న…
Spread the love అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్డీపీవో రవీంద్రనాథ్రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ…
Spread the love ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ప్రవర్తిస్తున్నచంద్రబాబు పై,ఆర్ టివి,ఈనాడు పత్రికలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వైయస్సార్ సిపి ఫిర్యాదు చేసింది.పార్టీ ఎంఎల్ ఏ మల్లాదివిష్ణు,లీగల్ సెల్ రాష్ర్ట అద్యక్షుడు మనోహర్ రెడ్డి,గ్రీవెన్స్ సెల్ అద్యక్షుడు నారాయణమూర్తిలు…
Spread the love సాక్షిత : సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం, దామర మడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గ్రామం నాయకులు…
Spread the love నెల్లూరుటౌన్ వేడాయపాలెం లోని గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చి నందు నెల్లూరు జిల్లా ఇంచార్జి రెవరెండ్ ఎస్. చిట్టిబాబు ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ రిపార్మెడ్ చర్చ్ ఆఫ్ ఇండియా వైజాగ్ వారు 2023-2024 సంవత్సరానికి సంబంధించిన దైవ…