SAKSHITHA NEWS

హైదరాబాద్ మైండ్ స్పేస్ ద వెస్టిన్ హోటల్ లో “హెల్త్ టన్నెల్ సూపర్ ఆప్ ( మొబైల్ ఆప్ ) మరియు స్మార్ట్ హెల్త్ కిఓస్క్ హెల్త్ ఏటీఎం “ను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, సీఈఓ లవన్ కుమార్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS