సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుభాష్ నగర్ డివిజన్ పరిధి రామి రెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమయ్యారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, తొమ్మిదేండ్ల పాలనలో సంస్కరణల గురించి వారికి వివరించారు. కాలనీ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘సంపర్క్ సే సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా కాలనీ లోని పలువురు విశిష్ట వ్యక్తులను కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంఎస్ వాసు, కంది శ్రీరాములు, విస్తారక్ రాజేష్, వెంకట రత్నం, గుబ్బల లక్ష్మీనారాయణ, కాలనీ వాసులు సింగమ్మ, యాదగిరి గౌడ్, నాగలక్ష్మి, హరి, రమణయ్య, శ్రీనివాస్, గోవింద్, బాబు, మొగిలి, కిట్టు,సాయి, బాలాజీ, రమేష్, సాయి, బిజేందర్, రాజేష్, రామిరెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
రామిరెడ్డి నగర్ కాలనీ వాసులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ..
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…