భీమిరెడ్డి వెంకమ్మకు నివాళి

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

భీమిరెడ్డి రంగారెడ్డి భార్య భీమిరెడ్డి వెంకమ్మకు పొంగులేటి శీనన్న అనుచరుడు కొండూరు సుధాకర్, పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి నివాళ్లర్పించారు. మండలంలోని మర్లపాడు గ్రామంలో జరిగిన ఆమె దశదిన కర్మకు హాజరైయ్యారు. వెంకమ్మ చిత్రపటానికి పూలమాల వేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందపాటి ముత్తారెడ్డి, వెంకటప్పారెడ్డి, చెన్నకేశవ రెడ్డి, చంద్రారెడ్డి, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page