SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం

నూజెండ్ల మండలం మూర్తిన్జాపురం పంచాయతీ చెన్నారెడ్డి కాలనీ గ్రామంలో శ్రీ సీతారామ స్వామి మరియు ఆంజనేయస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని సందర్భంగా స్వామి వారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించిన.
పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీ.వి ఆంజనేయులు గారు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS