పుల్లలచెరువు మండలం ఐ.టీ.గ్రామ పంచాయితీ లోని గండు బాయిగుడెం:1లోని 29 కుటుంబాల చేంచువారికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఐటీ. వరం టీడీపీ నాయకులు ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమలో ఐటీ. వరం MPTC పోట్ల గోవిందు ,టీడీపీ నాయకులు సురబాత్తిని వెంకటేశ్వర్లు,పావులూరి మన్నేయ్య, మరాసు నసరయ్యా,సురాబాత్తిని రాఘవయ్య, సోమేపల్ కోటయ్య , మరసు యొగయ్య పాల్గొన్నారు
telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం
SAKSHITHA NEWStelugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం నేడు మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో…