సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి.
Related Posts
ఎల్వెర్తి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
SAKSHITHA NEWS ఎల్వెర్తి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సాక్షిత శంకర్పల్లి: శంకర్పల్లి మండల ఎల్వర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు శాంతి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు…
జాతిపిత మహాత్మా గాంధీ జీవితం మనందరికీ స్ఫూర్తి
SAKSHITHA NEWS జాతిపిత మహాత్మా గాంధీ జీవితం మనందరికీ స్ఫూర్తిమాజీ ఎంపీ నామ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:జాతిపిత మహాత్మా గాంధీ జీవితం మనందరికీ స్ఫూర్తి అని బిఆర్ఎస్ మాజీ లోక్సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు…