నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

Spread the love

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

మల్లెపల్లి సాక్షిత ప్రతినిధి

మల్లేపల్లి పట్టణంలో జరిగిన అఖిల మహేష్ కుమార్ ల వివాహ నిశ్చితార్థానికి మిర్యాల శోభారాణి, శ్రీనివాసులు గారి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, రైతుబంధు అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, మల్లేపల్లి ఆర్యవైశ్య సంఘం పెద్దలతో కలిసి దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
హాజరై కాబోయే వదువరులని ఆశీర్వదించారు.

Related Posts

You cannot copy content of this page