శ్రీశైల మండలం సాక్షిత : శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో ఫారెస్ట్ బయోలాబ్ సమీపంలో ఉన్న ఈద్గాలో ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ శనివారం వందల సంకలో ముస్లిం సోదరులకు పాల్గొని రంజాన్ పండగ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ…
మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ… సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని
కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ దానధర్మాలతో దాతృత్వం సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశం అని
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని తన సందేశంలో తెలిపారు అంతేకాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శ్రీశైల మండల పోలీసు వారు భద్రత కల్పిస్తూ రంజాన్ పండగ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు
శ్రీశైలం మండలంలో కఠోర ఉపవాస దీక్షలతో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు
Related Posts
దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం.
SAKSHITHA NEWS దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం. సాక్షిత:- పరవాడ జీవీఎంసీ పెదగంట్యాడ మండలం 77వ వార్డు పరిధిలో గల కేఎస్ పాలెం మరియు దేవాడ గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం…
అమరావతిలో MSME శిక్షణ కేంద్రం
SAKSHITHA NEWS అమరావతిలో MSME శిక్షణ కేంద్రం ఏపీ రాజధాని అమరావతిలో MSME 2వ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించింది. దీనిలో టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని అందుబాటు లోకి తీసుకురానుంది. రూ.250 కోట్ల ఖర్చుతో దీన్ని…