SAKSHITHA NEWS

వినుకొండ రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ నందు భవనం తాతిరెడ్డి తల్లి మృతి చెందగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి వారికి ఘన నివాళి అర్పించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS