SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

మధిర పట్టణ ప్రముఖ పారిశ్రామికవేత్త సాయి మణికంఠ మార్బుల్ సానిటరీస్ అధినేత దేవిశెట్టి రంగారావు కల్పన కుమార్తె దేవిశెట్టి ధారిని శ్రావ్య పుట్టినరోజు సందర్భంగా ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో వృద్ధులకు వికలాంగులకు మతిస్థిమితం కోల్పోయిన వారికి 5000 రూపాయల విలువ గల నిత్యవసర సరుకులను అందించారు వారి కుమారుడు సాయి మణికంఠ. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న దేవిశెట్టి ధారిని శ్రావ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి నిత్యవసర సరుకులను అందజేసిన దేవిశెట్టి రంగారావు కల్పన గార్లకు మరియు వారి కుమారుడు సాయి మణికంఠ కు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే సుదర్శన్ కృతజ్ఞతలు తెలియజేశారు.


SAKSHITHA NEWS