SAKSHITHA NEWS

జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా స్పందన కార్యక్రమంలో పిటిషన్ దారుల సమస్యలను పరిశీలించిన నెల్లూరు జిల్లా నూతన ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి….

ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే స్పందన కార్యక్రమనికి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తమ సమస్యలను తెలుపుకునేందుకు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు, దీనిలో భాగంగా కొన్ని పిటిషన్లు ను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు, అర్జీదారులు చెప్పే సమస్యలను ఓపిగ్గా విని అర్జీదారుల సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఆయా ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు…
జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం యధావిధిగా ఏర్పాటు చేశారు…


SAKSHITHA NEWS