SAKSHITHA NEWS

దేవరకొండ (సాక్షిత ప్రతినిధి)
కొండమల్లేపల్లిలోని పారబాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సముద్రాల వెంకన్న తల్లి సముద్రాల లక్ష్మమ్మ మరణించడంతో వారి
భౌతిక కాయనికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మేల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు పూలమాల వేసి
నివాళుర్పించారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, నాంపల్లి జెడ్పీటీసీ ఎ వి రెడ్డి, గుర్రంపోడు ఎంపీపీ పాల్వాయి వెంకటేశ్వర్లు, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ జానీ యాదవ్, యుగేందర్ రెడ్డి మరియు ఇతర స్థానిక నాయకులు లక్షమ్మ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.


SAKSHITHA NEWS