దేవరకొండ (సాక్షిత ప్రతినిధి)
కొండమల్లేపల్లిలోని పారబాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సముద్రాల వెంకన్న తల్లి సముద్రాల లక్ష్మమ్మ మరణించడంతో వారి
భౌతిక కాయనికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మేల్యే రవీంద్ర కుమార్ నాయక్ లు పూలమాల వేసి
నివాళుర్పించారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, నాంపల్లి జెడ్పీటీసీ ఎ వి రెడ్డి, గుర్రంపోడు ఎంపీపీ పాల్వాయి వెంకటేశ్వర్లు, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ జానీ యాదవ్, యుగేందర్ రెడ్డి మరియు ఇతర స్థానిక నాయకులు లక్షమ్మ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.
సముద్రాల లక్ష్మమ్మ కి నివాళుర్పించిన శాసనమండలి చైర్మన్ గుత్తా
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…