SAKSHITHA NEWS

నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)

నల్గొండ మండలం అప్పాజీపేటకి చెందిన ఐతరాజు నగేష్ అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్.కె.ఎస్ ఫౌండేషన్ చైర్మన్ పిల్లి రామరాజు యాదవ్ నగేష్
పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించి కుటుంబాన్ని ఓదారుస్తూ నగేష్
భార్య శైలజ కి 10వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అధైర్య పడవద్దని అండగా ఉంటానని కుటుంబానికి భరోసానిచ్చారు. మహేష్ మాజి సర్పంచ్ గంగుల సైదులు 4 వార్డ్ సభ్యులు దామోదర్ ప్రశాంత్ మహేష్ సైదులు మల్లేష్ శ్రీను వంశీ శివ మరియు తదితరులు నివాళులర్పించారు


SAKSHITHA NEWS