ముఖ్యమంత్రి సహయ నిది చెక్కు పంపిణీ

Spread the love

ముఖ్యమంత్రి సహయ నిది చెక్కు పంపిణీ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సిఫార్సు మేరకు జడ్పీ చైర్ పర్సన్ లింగాల కమల్ రాజు చొరవతో చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన తటుకోనూరి శ్రీనివాస్ చారి కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్ 30500రూ ను జిల్లా రైతుబంధు సభ్యులు మంకెన రమేష్ చారి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో చింతకాని పిఎసిఎస్ డైరెక్టర్ నన్నకోటయ్య, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు చెవుల వెంకట ప్రసాద్, ఆలస్యం రాములు, కోట బుచ్చాలు, వడ్డేపూడి ముత్తయ్య, కొల్లి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page