SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి నెలకొల్పిన పాదయాత్రలో భాగంగా కొనకనమిట్ల మండలంలో ప్రవేశించిన పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని మద్దతు తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో వెలుగొండ పూర్తి చేస్తానని మాయమాటలు చెప్పే ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ప్రజలెవరు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS