ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి నెలకొల్పిన పాదయాత్రలో భాగంగా కొనకనమిట్ల మండలంలో ప్రవేశించిన పాదయాత్రకు యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని మద్దతు తెలిపారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో వెలుగొండ పూర్తి చేస్తానని మాయమాటలు చెప్పే ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. ప్రజలెవరు వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి
Related Posts
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా?
SAKSHITHA NEWS రాజ్యసభ సభ్యత్వానికి ఆర్.కృష్ణయ్య రాజీనామా? అమరావతి:వైసిపికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్యాలకుమోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, రాజీనామాలు చేసిన సంగతి పాఠకులకు తెలిసిందే, వీరు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన…
నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు
SAKSHITHA NEWS నిబంధనల మేరకు లేఔట్లకు అనుమతులు మంజూరు*తుడా ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య సాక్షిత : తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఔట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య తుడా అధికారులను ఆదేశించారు. తుడా…