SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట కంభం అర్ధవీడు మండలంలో నేడు కురిసిన అకాల వర్షానికి నిండా మునిగిన మిర్చి రైతులు

మార్కెట్ కు తరలించేందుకు కల్లాలో సిద్ధంగా ఉన్నా వందల ఎకరాల ఎండుమిర్చి
కాస్త అకాల వర్షానికి తడిసిపోవడంతో

రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు ఒకటి రెండు రోజుల్లో మార్కెట్కు తరలించేందుకు సిద్ధమవుతున్న రైతన్నలకు అకాల వర్షం కాస్త ఆందోళన మిగిల్చింది అనుకోకుండా పడ్డ వర్షానికి కళ్ళాల్లో ఉన్న మిర్చి పంట కాస్త వర్షంలో తడిసి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు


SAKSHITHA NEWS