SAKSHITHA NEWS

మహారాణులు మహిళలకు శుభాకాంక్షలు.


సాక్షిత* : మహారాణులైన మహిళలందరికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్నిటా సగం అని, అన్ని రంగాల్లో ఇప్పుడు వారు రానిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో మహిళలకు అన్నిటా పెద్దపీట వేయటం జరిగిందన్నారు

అన్ని పదవుల్లోను మహిళలకు పురుషులతో సమానంగా రిజర్వేషన్ కల్పించి వారికి పట్టం కట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. నేడు (8వ తేదీ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు మంత్రి సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS