20 లక్షల DMFT నిధులతో అంగన్వాడీ భవనము ఆధునీకరణ పనుల కోసం భూమి పూజ

Spread the love

20 లక్షల DMFT నిధులతో అంగన్వాడీ భవనము ఆధునీకరణ పనుల కోసం భూమి పూజ చేసిన *మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు *


సాక్షిత : మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని లక్షెట్టిపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో
చేపట్టనున్న తిమ్మాపూర్-1 అంగన్వాడీ భవనము ఆధునీకరణ పనుల కోసం భూమి పూజ నిర్వహించారు…
నాయకులు,మంచిర్యాల ఎమ్యెల్యే నడిపెల్లి దివాకర్ రావు భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై భూమి పూజ చేశారు*

*ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,సర్పంచులు, ఎంపీటీసీలు,ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page