రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో సిలిండర్ కు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపిన ఓ యువకుడు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను నిరసిస్తూ దేవరాజు అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ కు పూలదండ వేసి పూజలు చేసి వినూత్న నిరసనను తెలిపారు.