ప్రజలకోసం ప్రగతి కోసం
ఇంటింటికి తెలుగుదేశం ఫిబ్రవరి 26 సాక్షిత ప్రతినిధి
ఈ రోజు యన్ టి ఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్వర్యంలో ప్రజల కోసం ప్రగతి కోసం ఇంటింటికి తెలుగుదేశం కారక్రమం మొదలు పెట్టిన జాతీయ అధ్యక్షులు ప్రతి పార్లమెంటు అధ్యక్షులకు అలాగే నియోజకవర్గ కన్వీనర్లకు, మండలనికి ఓకరికి క్రియాశీల సభ్యత్వం కారక్రమ భాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ కారక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ బాదెపల్లి రాజు గౌడ్ తో పాటు దాదామోని బ్రాహ్మం, వజ్ర లింగం, కోప్పు యాదయ్య, పుసల వెంకటేష్, వెంకట స్వామి, జంగయ్య రహీం 6 మండలాలకు, రెండు మున్సిపాలిటీ లకు భాధ్యత అప్పజేప్పిన తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అద్వర్యంలో బాదెపల్లి రాజు గౌడ్ కల్వకుర్తి నియోజకవర్గ కన్వీనర్ వ్యవహరించాలని సూచించారు.
ప్రజలకోసం ప్రగతి కోసం
Related Posts
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల
SAKSHITHA NEWS తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు.. ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..…
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
SAKSHITHA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సాక్షిత కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి…