శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాగం దంపతులు ప్రత్యేక పూజలు..

Spread the love

Ragam couples perform special pooja on the occasion of Shivratri.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాగం దంపతులు ప్రత్యేక పూజలు..


సాక్షిత : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ కుటుంబ సమేతంగా వారి స్వగృహమునందు ఆ పరమేశ్వరునికి వేద పండితులచే ఏకావర శ్రీ రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహాశివరాత్రి రోజు శివుని ఆరాధనకు అత్యున్నతమైన రోజు అని, శివరాత్రి ఉపవాస పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్న భక్తులకు ఆ పరమశివుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలను, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ.. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విభజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్, రాగం అనిరుద్ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page