SAKSHITHA NEWS

On the occasion of Netaji Subhash Chandra Bose’s birth anniversary

ఈ రోజు వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నర్సింహ రాజు గారు, వీణవంక మండల అధ్యక్షులు రామిడి అధి రెడ్డి గారు, పెద్ది మల్లా రెడ్డి గారు,మండల ఉపాధ్యక్షులు, ముత్యాల రవీందర్ గారు,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సంది సురేందర్ రెడ్డి గారు,చల్లూర్ గ్రామ సర్పంచ్ పోదిల జ్యోతి రమేష్ గారు, BJYM మండల అధ్యక్షులు నారాయణ దాసు గోపీనాథ్,బూత్ ప్రధాన కార్యదర్శి పెద్ది రాఘవ రెడ్డి గారు,బుర్ర సదానందం నారాయణ దాసు హరీష్,రమేష్,కర్రీ నాని గారు శోబన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS