SAKSHITHA NEWS

200పైగా కార్లతో
పెద్దపల్లిలో సీఎం చే జిల్లా కలెక్టరేట్ నూతన భావన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : ప్రజలకు ప్రభుత్వ పాలనను చేరువచేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆధునిక హంగులతో నిర్మించిన పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సుమారు 200 పైగా కార్లతో మరియు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లారు


SAKSHITHA NEWS