కేంద్ర కార్మిక శాఖ మంత్రికి స్వాగతం సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతిలో గురు, శుక్రవారాల్లో(నేడు, రేపు) జరగనున్న అన్నీ రాష్ట్రాల కార్మిక మంత్రుల సదస్సులో పాల్గొనే నిమిత్తం తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు బుధవారం సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి, జాయింట్ కలెక్టర్ (జెసి) డీకే.బాలాజీ, డీఆర్వో శ్రీనివాస రావు లు మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వాగతించారు. అంతకుముందు సదస్సు జరిగే తాజ్ హోటల్ లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రికి స్వాగతం
Related Posts
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…
స్మశాన వాటికలో మొక్కలు నాటిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్..
SAKSHITHA NEWS స్మశాన వాటికలో మొక్కలు నాటిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్.. సాక్షిత : 79 వ వార్డు పరిధి లంకెలపాలెం ఏలేరు కెనాల్ దగ్గర గల స్మశాన వాటిక లో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…