టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరామర్శ

Spread the love

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరామర్శ సాక్షిత హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో శాంపేట మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో నీ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి.
మరియు
వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి రెడ్డి ఆదేశాల మేరకు*

శాయంపేట మండలం, గట్ల కనపర్తి గ్రామ వాస్తవ్యురాలు,
  కీ .శే. గుర్రం ముత్తమ్మ , ఇటీవల మరణించగా వారి తొమ్మిదవ దినకర్మ  రోజున అనగా నేడు వారి ఇంటికి వెళ్ళి వారి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన 2000/- రూపాయలు నగదుగా ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించిన మన _
శాయంపేట టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. గంగుల మనోహర్ రెడ్డి.

వారి వెంట ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ పెంబర్తి సంతోష మల్లేశం , టిఆర్ఎస్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి , సదాశివ రెడ్డి , రాజు, రాజేందర్ , మరియు మామిడి అశోక్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…….

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page