మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని NMC తెరాస వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్ తో మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు.ఈ సందర్భంగా వారి ప్రాంతంలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు కృషి చేసినందుకు మేయర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల పావని జగన్ యాదవ్,రాజేశ్వరీ చౌదరి,గాజుల సుజాత,12వ డివిజన్ తెరాస అధ్యక్షుడు సుబ్బారెడ్డి ,మరియు అనుబంధ కమిటీల సభ్యులు,స్థానిక డివిజన్ కాలనీ వాసులు,ముఖ్య నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,12వ డివిజన్ బాలాజీ హిల్స్ కాలనీ వాసులు
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…