SAKSHITHA NEWS

2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన…

సబీహా గౌసుద్దీన్
సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్ మెయిన్ రోడ్ 55 లక్షలు, కొత్తూరు సీతయ్య నగర్ బైలైన్స్ 50 లక్షలు , పద్మావతి నగర్ జెండా లైన్ లో 70 లక్షలు, మదీనా మజ్జీద్ 45 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు* , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ నూతనంగా సిసి రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మారుగా 2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని అలాగే డివిజన్లోని అన్ని బస్తీలలో మౌలిక వసతులతో కూడిన అభివృద్ధి చేసుకోగలుగుతున్న అని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ వీర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, ముత్యాల దుర్గ, అబ్దుల్ హమీద్, అబ్దుల్ రజాక్, నాగుల సత్యం, రొయ్యల శివ, జావిద్, బాబ, షేక్ రఫీక్, అబ్దుల్ సలీం, మస్తాన్ రెడ్డి, జగన్నాథం, నర్సింహా, మల్లేష్, సుంకన్న, యోగి రాజు, రవీందర్ రెడ్డి, కమల్, మోయిజ్, మాధవాచారి, బాలయ్య, సత్యనారాయణ, శివ, మోయిజ్, చాంద్ సాబ్, లింగారెడ్డి, బాలరాజ్, భాను, రాము, అస్లం, శంబు, బాబా, మల్లయ్య, ఇస్మాయిల్, సలీం, నిజాం, అలి, అఫ్జల్, గణపతి, మల్లేష్, శమా, రేణుక,తాజ్ బీ, మెస్త్రిమ్మ, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS