SAKSHITHA NEWS

govt ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు..

సాక్షిత : అనకాపల్లి జిల్లా
ఎలమంచిలి నియోజకవర్గం
అచ్యుతాపురం మండలంమోటూరుపాలెంలో పరిధిలో నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం పీహెచ్సీ వైద్యబృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది….. ప్రభుత్వం ఆస్పటల్
మోటూరి పాలెంగ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ …డీఎంహెచ్ఎ బృందం ఎమ్మార్వో ఎంపీడీవో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందించాలి చుట్టుపక్కల ప్రజలందరూ మాస్కులు ధరించాలి బార్గెట్లు శానిటైజింగ్ గ్రామంలో ప్రజలనే సమస్యలపై అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి తదిరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

govt

SAKSHITHA NEWS