Badibata program should be organized in all villages: MPDO అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO సాక్షిత : అన్ని గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని శంకర్పల్లి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ బడి బయట పిల్లల్ని, బాల కార్మికులను, అంగన్వాడి పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. ఎ ఎ పి సి పనులను పూర్తి చేసి పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మోకిల సీఐ వీరబాబు, శంకర్పల్లి యస్ ఐ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్, హాస్టల్ సూపర్వైజర్స్, ఏపీఎం పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలి: MPDO
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…