పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు వీటికి అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది
బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం
Related Posts
స్టార్ హోటల్లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు
SAKSHITHA NEWS స్టార్ హోటల్లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టు స్టార్ హోటల్లో మలవిసర్జన చేసినందుకు భారతీయుడికి రూ.25వేలు జరిమానా విధించిన సింగపూర్ కోర్టుసింగపూర్లో పనిచేస్తున్న ఓ భారత కార్మికుడు.. గతేడాది క్యాసినో కోసం వెళ్లి…
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి
SAKSHITHA NEWS కెనడాలో హైదరాబాద్ వాసి మృతి కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్పేట్కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్కు స్విమ్మింగ్కు వెళ్లాడు. అయితే ఈత కొడుతూ…