అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మాలగుండ్ల శంకర నారాయణ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదట శంకర నారాయణ తన నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతపురం నగరంలోని నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు,అభిమానులు తరలిరాగా భారీ జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ కార్యక్రమానికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ,ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ,మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు,అనంతపురం జిల్లా జెడ్పీ చైర్మేన్ బోయ గిరిజమ్మ,ఎమ్మెల్సీ మంగమ్మ , అనంతపురం నగర మేయర్ వసీం ,అనంతపురం కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు రాజహంస శ్రీనివాసులు,డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి,వాసంతి సాహిత్య,వైసిపి పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ రాగే పరుశురామ్ ,వైసిపి యువ నాయకుడు బిసి రమేష్ గౌడ్,శంకర నారాయణ సోదరులు మాలగుండ్ల రవీంద్ర,మాలగుండ్ల మల్లికార్జున,శివబాల, లాయర్ పద్మ ముఖ్య అతిధులు పాల్గొనడం జరిగింది. నందిని హోటల్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి అనంతపురం కలెక్టర్ ఆఫీస్ లో తన నామినేషన్ దాఖలు చేశారు.కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో వై.ఎస్.ఆర్.సి.పి తరఫున అనంతపురం పార్లమెంట్ స్థానానికి మాలగుండ్ల శంకర్ నారాయణ నుంచి నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి మరియు అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ నామినేషన్ పత్రాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Home
Andhrapradesh
అనంతపురం వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాలగుండ్ల శంకర్ నారాయణ
Related Posts
Spread the love బ్రహ్మోత్సవాలకి అందరికీ ఆహ్వానం స్థానిక రాముల వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గోవర్ధనగిరి గౌడ్ సతీసమేతంగా రాములు వారికి శేష వాహనం సమర్పించుకున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా పున: నిర్మించుకున్న…
Spread the love అల్లర్లపై నమోదైన ప్రతి కేసును విచారించాలన్న సీఈసీ.. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశం.. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలన్న సీఈసీ.
Spread the love తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.
Spread the love ఉండి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.…
Spread the love విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు…
Spread the love అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. ఎన్నికల సందర్భంగా తాడి పత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జెసి నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు…
Spread the love ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన…
Spread the love ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదయిందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ…
Spread the love తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ…
Spread the love కోవురు నియోజకవర్గ ప్రజలతో అతి తక్కువ కాలంలోనే మమేకం అవ్వడం చాలా ఆనందంగా భావిస్తున్న ఎన్నికల ప్రచారం మరియు విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, స్నేహితులకు, నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి…