స్వచ్ఛందంగా 40 మంది వాలంటీర్లు రాజీనామా

Spread the love

కోవూరు పేద ప్రజలకు మధ్ధతుగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ని మరలా ముఖ్యమంత్రి గా చేయాలనే ఆశయంతో నెల్లూరు పార్లమెంటు అభ్యర్ధి విజయ సాయి రెడ్డి,కోవూరు శాసన సభ అభ్యర్ధి నల్లప రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, విజయనికి మద్దతుగా నిలవాలని కోవూరు మండలం కోవూరు పంచాయతీ పరిధిలోని కోవూరు సచివాలయం -4 సచివాలయ వాలింటర్లు తమ ఉద్యోగాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి,రాజీనామా పత్రాన్ని పంచాయతీ సెక్రటరీ కి అందజేశారు.

Related Posts

You cannot copy content of this page