SAKSHITHA NEWS

ఎన్నికల కోడ్.. ’గృహ జ్యోతి‘ పథకానికి బ్రేక్
తెలంగాణలో ’గృహ జ్యోతి‘ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఆదిలోనే బ్రేకులు పడ్డాయి. ఫిబ్రవరి 27న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గత నెల జీరో బిల్లులు జారీ చేయగా, ఈ నెల ఇచ్చిన బిల్లులో గత నెల బిల్లు కలిపి విద్యుత్ అధికారులు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల పథకం అమలు చేయట్లేదని విద్యుత్ అధికారులు వివరణ ఇస్తున్నారు. మరి తెలంగాణ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.


SAKSHITHA NEWS